సామాజిక బాధ్యత గుర్తుచేసేందుకు 555 కిలోమీటర్ల నడక
సామాజిక అంశాలలో విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు వివిధ స్వచ్చంద సంస్థలు ప్రతినిధులు సమాయత్తం అయ్యారు. ఇందుకోసం విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు 555కిలోమీటర్ల నడకకు శ్రీకారం చుట్టారు. 5 ఎ.ఎమ్ క్లబ్ నిర్వహణలో రోటరీ...