కరోనా మహమ్మారి నియంత్రణలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉంటూ కృషి చేస్తున్నపోలీసుల కోసం ROCF బెంగళూరు, కర్నూలు రామచంద్ర మిషన్ సంయుక్తంగా కలిసి జిల్లా పోలీసు యంత్రాంగానికి 8, 800 అరవింద్ కాటన్...
అన్నీ వర్గాల ప్రజలు మాస్కులు ధరించి కరోనాను ఎదుర్కోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కోరారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఉదయం జిల్లా యోగా అసోసియేషన్, వ్యాస...