Breaking news: మిగ్ 21 యుద్ధ విమానం కూలి ఇద్దరు పైలట్ల వీరమరణం
రాజస్థాన్లోని బార్మర్ సమీపంలో భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 యుద్ధ విమానం కూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో విమానంలో ఇద్దరు పైలట్లు ఉండగా ఇద్దరు పైలట్లు వీరమరణం పొందారు. మిగ్ విమానం కింద...