అందరూ పండ్ల మొక్కలు నాటితే మంచిది
టిఆర్ ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ దేశ వ్యాప్తంగా ఉద్యమంలా నడుస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. కాకతీయ యూనివర్సిటీలో జర్నలిస్టులు...