ఏపీలోని ఉత్తరాంధ్ర లోని విజయనగరం జిల్లా కేంద్రంలో రెండు రోజుల పాటు అఖిల భారతీయ విద్యార్ది పరిషత్ (ఏబీవీపీ) మహా సభలు జరిగాయి.
రెండో రోజు చివరి రోజు సభకు ఎమ్మెల్సీ మాధవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భరత మాత చిత్ర పఠానికి పూల మాల వేసిన అనంతరం మాధవ్ …మహా సభలకు హాజరైన విద్యార్ధినీ విద్యార్ధులనుద్దేశించి మాట్లాడారు.
విజయవాడకు చెంది వ్యక్తికి స్మారక అవార్డు అందించడం…ఏబీవీపీని అభినందించే విషయమన్నారు.