29.7 C
Hyderabad
May 3, 2024 05: 09 AM
Slider విజయనగరం

విజయనగరంలో ముగిసిన ఏబీవీపీ మహా సభలు

#BJPMadhav

ఏపీలోని ఉత్తరాంధ్ర లోని విజయనగరం జిల్లా కేంద్రంలో రెండు రోజుల పాటు అఖిల భారతీయ విద్యార్ది పరిషత్ (ఏబీవీపీ) మహా సభలు జరిగాయి.

రెండో రోజు చివరి రోజు సభకు ఎమ్మెల్సీ మాధవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భరత మాత చిత్ర పఠానికి పూల మాల వేసిన అనంతరం మాధవ్ …మహా సభలకు హాజరైన విద్యార్ధినీ విద్యార్ధులనుద్దేశించి మాట్లాడారు.

విజయవాడకు చెంది వ్యక్తికి స్మారక అవార్డు అందించడం…ఏబీవీపీని అభినందించే విషయమన్నారు.

Related posts

రైడ్:ఇంకా ఎన్ని వందల కోట్లు బయటకు వస్తాయో????

Satyam NEWS

మారేడుమిల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

Satyam NEWS

మధ్యతరగతిని నాశనం చేసేస్తున్న కరోనా లాక్ డౌన్

Satyam NEWS

Leave a Comment