శ్రీవారి సేవలో ఎంపీ సీఎం
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న శివరాజ్ సింగ్ చౌహాన్కు టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.స్వామివారి దర్శనానంతరం శ్రీ...