తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం 160 గ్రాముల నుండి 180 గ్రాములు బరువు కలిగి వుంటుంది. ప్రతి రోజు పోటు కార్మికులు తయారు చేసిన లడ్డూ ప్రసాదాలను ఒక ప్రత్యేక ట్రేలో ఉంచి, ప్రతి...
పవిత్రమైన తిరుమల పుణ్య క్షేత్రంలో చట్టవిరుద్ధంగా అమ్మేందుకు తరలిస్తున్న అక్రమ మద్యం, గుట్కా ప్యాకెట్లను టీటీడీ విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు తిరుపతి మెయిన్ రోడ్డులో పల్సర్ బైక్ ను...
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని ఓటర్లకు ఓటర్ స్లిప్పులు ఇచ్చే ప్రక్రియలో శనివారం 28 వ డివిజన్ రేషన్ షాప్ డీలర్ ప్రమేయం పై రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి...
ఆస్తిపన్ను పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో ఎంఎస్ నెంబర్ 198 ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో ప్రజల తరఫున హైకోర్టులో కేసు వేస్తానని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్...
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న శివరాజ్ సింగ్ చౌహాన్కు టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.స్వామివారి దర్శనానంతరం శ్రీ...
ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి కుటుంబ సభ్యులుగా ఉన్న అన్నీ మతాల మధ్య మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు చిచ్చుపెట్టేలా ఉన్నాయని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్, శ్రీవారి భక్తుడు నవీన్ కుమార్ రెడ్డి అన్నారు....
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 23న తిరుమలకు వెళ్లనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండు రోజుల పాటు ఆయన తిరుమలలోనే బసచేస్తారు. సీఎం జగన్ తో పాటు కర్ణాటక...
ప్రపంచంలోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై శనివారం ఉదయం జరిగిన సుందరకాండలోని 12వ సర్గ నుంచి 14వ సర్గ వరకు ఉన్న 146 శ్లోకాలను దాదాపు 200 మంది...
లాక్ డౌన్ కారణంగా జన సంచారం లేకపోవడంతో తిరుమల తిరుపతి ఘాట్ రోడ్లపై వన్యప్రాణులు కనిపించడం తరచూ జరుగుతున్నది. తాజాగా తిరుమల మొదటి ఘాట్రోడ్డులో ఏనుగుల గుంపు కనిపించడంతో కలకలం రేగింది. లాక్డౌన్తో నిర్మానుష్యంగా...