32.7 C
Hyderabad
April 27, 2024 00: 37 AM

Tag : Tirumala Tirupathi

Slider చిత్తూరు

శ్రీవారి లడ్డూ పరిమాణం, బరువుపై అపోహలోద్దు

Bhavani
తిరుమ‌ల శ్రీవారి లడ్డూ ప్రసాదం 160 గ్రాముల నుండి 180 గ్రాములు బరువు కలిగి వుంటుంది. ప్ర‌తి రోజు పోటు కార్మికులు త‌యారు చేసిన ల‌డ్డూ ప్ర‌సాదాల‌ను ఒక ప్ర‌త్యేక‌ ట్రేలో ఉంచి, ప్ర‌తి...
Slider చిత్తూరు

తిరుపతిలో అక్రమ మద్యం గుట్కా స్వాధీనం

Satyam NEWS
పవిత్రమైన తిరుమల పుణ్య క్షేత్రంలో చట్టవిరుద్ధంగా అమ్మేందుకు తరలిస్తున్న అక్రమ మద్యం, గుట్కా ప్యాకెట్లను టీటీడీ విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు తిరుపతి మెయిన్ రోడ్డులో పల్సర్ బైక్ ను...
Slider చిత్తూరు

తిరుపతి పవిత్రతకు “విఘాతం” కలిగించకండి

Satyam NEWS
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని ఓటర్లకు ఓటర్ స్లిప్పులు ఇచ్చే ప్రక్రియలో శనివారం 28 వ డివిజన్ రేషన్ షాప్ డీలర్ ప్రమేయం పై రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి...
Slider చిత్తూరు

ఆస్తిపన్ను పెంపు వ్యతిరేక ఉద్యమం తిరుపతి నుంచే శ్రీకారం

Satyam NEWS
ఆస్తిపన్ను పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో ఎంఎస్ నెంబర్ 198 ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో ప్రజల తరఫున హైకోర్టులో కేసు వేస్తానని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్...
Slider ఆధ్యాత్మికం

పెద్దశేష వాహనంపై శ్రీ మ‌ల‌య‌ప్ప

Sub Editor
నాగులచవితి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని బుధ‌వారం రాత్రి శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీమలయప్పస్వామివారు తిరుమాడ వీధులలో పెద్దశేషవాహనంపై భక్తులకు ద‌ర్శ‌న‌మిచ్చారు. సర్పరాజైన ఆదిశేషువు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా స్వామివారికి విశేష సేవలందించినట్లు పురాణాలు...
Slider ఆధ్యాత్మికం

శ్రీవారి సేవ‌లో ఎంపీ సీఎం

Sub Editor
మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ ముఖ్యమంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ బుధ‌వారం ఉదయం శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. ముందుగా ఆలయం వ‌ద్ద‌కు చేరుకున్న శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌కు టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగతం పలికారు.స్వామివారి ద‌ర్శ‌నానంతరం శ్రీ...
Slider చిత్తూరు

మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి జగన్ కు చెడ్డపేరు

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి కుటుంబ సభ్యులుగా ఉన్న అన్నీ మతాల మధ్య మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు చిచ్చుపెట్టేలా ఉన్నాయని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్, శ్రీవారి భక్తుడు నవీన్ కుమార్ రెడ్డి అన్నారు....
Slider చిత్తూరు

23న తిరుమల రానున్న ముఖ్యమంత్రి జగన్

Sub Editor
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 23న తిరుమలకు వెళ్లనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండు రోజుల పాటు ఆయన తిరుమలలోనే బసచేస్తారు. సీఎం జగన్ తో పాటు కర్ణాటక...
Slider ఆధ్యాత్మికం

శ్రీ‌రామ నామ ‌స్మ‌ర‌ణ‌తో పులకించిన తిరుమలగిరులు

Sub Editor
ప్ర‌పంచంలోని ప్ర‌జ‌లంతా ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై శ‌ని‌‌వారం ఉద‌యం జరిగిన సుందరకాండలోని 12వ సర్గ నుంచి 14వ సర్గ వరకు ఉన్న 146 శ్లోకాలను దాదాపు 200 మంది...
Slider చిత్తూరు

తిరుమల ఘాట్ రోడ్డుపై ఏనుగుల గుంపు

Satyam NEWS
లాక్ డౌన్ కారణంగా జన సంచారం లేకపోవడంతో తిరుమల తిరుపతి ఘాట్ రోడ్లపై వన్యప్రాణులు కనిపించడం తరచూ జరుగుతున్నది. తాజాగా తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులో ఏనుగుల గుంపు కనిపించడంతో కలకలం రేగింది. లాక్‌డౌన్‌తో నిర్మానుష్యంగా...