దశాబ్దాల పసుపు రైతుల కల త్వరలోనే నెరవేరనుంది. తెలంగాణలో అత్యధికంగా పసుపు పండించే నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ మేరకు వచ్చే నెలలో మోడీ పర్యటన...
దమ్ముంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నిజామాబాద్ నుంచి పోటీ చేయాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ సవాల్ చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ నిజామాబాద్లో మోసపూరిత వాగ్ధానాలు చేశారన్నారు....