ఇంద్రవెల్లి అమరులకు నివాళి అర్పించిన రేవంత్ రెడ్డి
తెలంగాణ లో ఇంకా ఆదివాసీలకు న్యాయం జరగడం లేదని పార్లమెంటు సభ్యుడు, టీ.పీ.సీ.సి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. ఇంద్రవెల్లి ఘటన జరిగి 40 సంవత్సరాలయిన సందర్భంగా నేడు ఆయన ఆదిలాబాద్ జిల్లా...