ముసద్దీలాల్ జ్యువెలర్స్లో ఈడీ తనిఖీలు
హైదరాబాద్లో ముసద్దీలాల్ జ్యువెలర్స్లో ఈడీ అధికారుల తనిఖీలు నిర్వహిస్తున్నారు. 24 గంటలుగా ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. గతంలో సంస్థకు చెందిన రూ.130 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. మనీలాండరింగ్ చట్టం కింద కేసులు...