టీఆర్ఎస్ ఎంపీ గాయత్రి రవి కార్యాలయంపై ఈడీ, ఐటీ అధికారుల దాడులు జరుగుతున్నాయి. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఇల్లు, కార్యాలయాలపై దాడులు పూర్తి కాకముందే, మరో గ్రనైట్ వ్యాపారి , టిఆర్ఎస్ రాజ్యసభ...
హైదరాబాద్లో ముసద్దీలాల్ జ్యువెలర్స్లో ఈడీ అధికారుల తనిఖీలు నిర్వహిస్తున్నారు. 24 గంటలుగా ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. గతంలో సంస్థకు చెందిన రూ.130 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. మనీలాండరింగ్ చట్టం కింద కేసులు...