వి ఎస్ యూ లో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నెల్లూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ గ్రంథాలయ విభాగం వారు పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ పుస్తక ప్రదర్శనను విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య జి.యం.సుందరవల్లి ఘనంగా ప్రారంభించారు....