పరాక్రమ దివాస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదిన వేడుకలు కల్వకుర్తి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో వివిధ పార్టీ నాయకులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలవేసి...
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి ములుగు కార్యాలయంలో జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహించారు. సెక్టోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ...