ఆర్థిక నేరగాళ్ల కోసం యూనిక్ ఐడీని రూపొందించే ప్రణాళికపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అతి త్వరలో ఈ పథకం అమలులోకి వస్తుంది. ఆర్థిక నేరానికి పాల్పడిన ఏదైనా కంపెనీ లేదా వ్యక్తికి ప్రత్యేక గుర్తింపు...
వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని భారత్ కు అప్పగించేందుకు లండన్ న్యాయస్థానం అంగీకరించింది. నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు. మనీలాండరింగ్ కేసులో భారత ప్రభుత్వం సమర్పించిన...