డీజీపీ హత్య: కొత్తగా పుట్టిన ఉగ్రవాద సంస్థ TRF పనే
దేశంలో మతకలహాలు రేపేందుకు మానవత్వాన్ని మట్టుపెట్టేందుకు పుట్టుకొస్తున్న ఉగ్రవాద సంస్థలను మోదీ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచి వేస్తున్నా కొత్త సంస్థలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఉగ్రవాద కార్యకలాపాలను దేశంలో ఏదో ఒక మూల విస్తరించుకుంటూనే ఉన్నాయి....