కట్న పిశాచుల చేతుల్లో మరో అబల మృతి
వరంగల్ అర్బన్ జిల్లాలో దారుణం జరిగింది. అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధింపులు తట్టుకోలేక ఒక యువతి బలవన్మరణానికి పాల్పడింది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లికి చెందిన నర్సింగారావు, మనోహర్ దంపతుల కుమార్తె అర్చన(19)ను...