రమేష్కుమార్ లేఖను కేంద్ర హోంశాఖనే గుర్తించిందని సీపీఐ రామకృష్ణ తెలిపారు. రమేష్ కుమార్ లేఖలో ప్రస్తావించిన అంశాలన్నీ వాస్తవాలేనని ఆయన చెప్పారు. ఇప్పుడు వైసీపీ నేత విజయ సాయి రెడ్డి ఆ లేఖ పై...
పాపం వారిద్దరూ అత్యంత సీనియర్ ఐఏఎస్ అధికారులు. ఒకరినైతే మెడపట్టుకుని బయటకు గెంటేశారు. మరొకరిని కులం పేరుతో కుళ్లపొడుస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఈ ఇద్దరు అధికారులూ కూడా చంద్రబాబు అంటే గిట్టనివారే. ఇద్దరు అధికారులు...