నిర్మల్ జిల్లా వ్యాప్తంగా సోమవారం నుండి ప్రభుత్వ కార్యాలయాల్లో వంద శాతం ఈ -ఆఫీస్ విధానం అమలు చేయాలని, జిల్లా అధికారులు అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లొద్దని జిల్లా కలెక్టర్ ముషారఫ్...
పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేయడానికి వచ్చే బాదితులకు ఆప్యాయంగా పలకరించి ముందుగా తాగునీరు అందించాలని అదనపు ఎస్పీ ఎస్.శ్రీనివాస్ రావు పోలీసులకు చెప్పారు. ఎస్పీ సి.శశిధర్ రాజు ఆదేశాల మేరకు ఆయన నేడు...