ఒక జర్నలిస్టు కుమార్తె అసాధారణ ప్రతిభ చూపి డైటీషియన్ అండ్ న్యూట్రిషన్ కోర్సులో డాక్టర్ పట్టాపుచ్చుకున్నది. అన్నమయ్య జిల్లా రాజం పేటకు చెందిన ముదాం అనుపమ గురువారం సాయంత్రం కొడైకెనాల్ లో ఉన్న మదర్...
గర్భిణీల్లో పోషకాహార లోపం, రక్తహీనతను నివారించేందుకు కేసీఆర్ ప్రభుత్వం న్యూట్రిషన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలతో కూడిన 2000 రూపాయల విలువైన ఈ కిట్టు 5వ, 9వ నెలల్లో రెండు విడతలుగా...