శివనామస్మరణతో మారుమోగిన పాదగయ క్షేత్రం
తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ద పుణ్యక్షేత్రం అయిన పిఠాపురం పాదగయలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులు మంగళవారం తెల్లవారుజాము నుండి పుణ్య స్నానాలకు పోటెత్తారు. అనంతరం భక్తిశ్రద్ధలతో కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ...