40.2 C
Hyderabad
April 29, 2024 16: 30 PM
Slider తూర్పుగోదావరి

శివనామస్మరణతో మారుమోగిన పాదగయ క్షేత్రం

#padagaya

తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ద పుణ్యక్షేత్రం అయిన పిఠాపురం పాదగయలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులు మంగళవారం తెల్లవారుజాము నుండి పుణ్య స్నానాలకు పోటెత్తారు. అనంతరం భక్తిశ్రద్ధలతో కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా పిఠాపురం పట్టణం, పరిసర గ్రామాలలో పండగ వాతావరణం నెలకొంది. పోలీస్ ఉన్నతాధికారులు భక్తుల రద్దీ దృష్ట్యా పిఠాపురం లో భారీ పోలీస్ బందోబస్తు, ఫైర్ , మెడికల్ సిబ్బందితో పాటు గజ ఈతగాళ్లు సిద్ధంగా ఉంచి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు.

Related posts

26, 27న వృద్ధులు, దివ్యాంగులకు, చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి దర్శనం

Satyam NEWS

భద్రాచలంలో నేటి నుండి అందరికి నిత్యం అన్నదానం

Satyam NEWS

క్రాస్ ఓటింగ్ ఆరోపణలపై మేకపాటి స్పందన

Satyam NEWS

Leave a Comment