ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుంది
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో...