పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకునేందుకు కుట్ర
కరోనా వైరస్ పేరుతో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకునేందుకు భారత్ ప్రయత్నాలు ప్రారంభించిందని కార్వాన్ ఏ ఇస్లామీ ఇంటర్నేషనల్ చైర్మన్ గులాం రసూల్ హమి అన్నారు. తమది కాని కాశ్మీర్ ప్రాంతాన్ని...