మత్స్యకారుల అభివృద్ధి కోసమే చేప పిల్లల పంపిణీ.. మంత్రి పువ్వాడ
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచేందుకే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, అందుకే కుల వృత్తుల ప్రోత్సాహానికి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్...