కార్తీక మాసం సందర్భంగా సత్తెనపల్లి నుంచి శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్
కార్తీక మాసం సందర్భంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి నుంచి పంచారామాలకు ప్రత్యేక బస్సు సర్వీసు ఏర్పాటు చేసినట్లు సత్తెనపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ విజయ కుమార్ తెలిపారు. ప్రతి కార్తీక సోమవారం ఒకే రోజు...