మంత్రులపై కేసుల ఉపసంహరణకు హైకోర్టు నో
ప్రజాప్రతినిధులపై నమోదై ఉన్న క్రిమినల్ కేసులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించిన కర్నాటక రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. మొత్తం 61 మంది ప్రజాప్రతినిధులు, మంత్రులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 31న...