రివోల్ట్: కాలుష్యంపై చర్యలు తీసుకోని అధికారుల ఘెరావ్
కాలుష్యం కోరల్లో చిక్కుకుని చస్తుంటే పట్టించుకోని అధికారులు గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇవ్వడంతో కాలుష్యంపై తనిఖీకి రావడం గ్రామస్థులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలంలోని కందివనం మొగిలిగిద్ద గ్రామ...