ఏసీబీ కోర్టులో ఈఎస్ఐ స్కాం నిందితుడు సరేండర్
ఈఎస్ఐ కుంభకోణంలో నిందితుడు ప్రమోద్రెడ్డి విజయవాడలోని ఏసీబీ కోర్టులో గురువారం మధ్యాహ్నం లొంగిపోయాడు. న్యాయమూర్తి పి.రాంబాబు ఆయనకు 14 రోజులపాటు రిమాండ్ విధించారు. రాష్ట్రంలో ఈఎస్ఐ ఆస్పత్రుల్లో మందులు, వైద్య పరికరాల కొనుగోలు విషయంలో...