మూడు రోజుల క్రితం బైంసా అల్లర్లలో తమ విధి నిర్వహణలో ఉన్న విలేకరులపై జరిగిన దాడిని నిరసిస్తూ కలెక్టర్ కార్యాలయం ముందు నిర్మల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు బిజెపి...
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశం, రాష్ట్రం మొత్తం లాక్ డౌన్ లో ఉన్నందున చాలా మంది నిరుపేదలు, రోజువారీ కూలీలు పనిలేక తిండి లేక అవస్థలు పడుతున్నారు. దీన్ని గమనించిన ఎల్లారెడ్డి విలేకరులు...