ఉద్యోగులను కట్టుబానిసలుగా చూస్తున్నారు: కోదండరాం
ఉద్యోగులను కట్టుబానిసలుగా చూస్తూ కేసీఆర్ దొరపాలన చేస్తున్నారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. శనివారం ఆయన భద్రాద్రి కొత్తగూడెంలోమీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక ఉద్యోగుల పరిస్థితి మారలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో...