పెట్రోల్, వంటగ్యాస్ పై మన రక్తం తాగుతున్న మోడీ, కేసీఆర్
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ పై కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పై తీన్మార్ మల్లన్న ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మన రక్తం తాగుతున్నారు అంటూ...