కడప జిల్లా నందలూరు మండలం మూత పడిన ఆల్విన్ కాలనీ వద్ద ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం పక్కన 5 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని,5 మందిని ఎస్సై లక్ష్మీ ప్రసాద్ రెడ్డి సిబ్బంది...
కడప జిల్లా రాజంపేట అటవీశాఖ పరిధిలోని బీడు బాయి బీటులో, తుమ్మల బైలు బీటులో అక్రమంగా తరలిస్తున్న 23 ఎర్రచందనం దొంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం నలుగురు తమిళ కూలీలను...