31.7 C
Hyderabad
May 2, 2024 07: 39 AM
Slider కడప

పెద్ద ఎత్తున ఎర్రచందనం స్వాధీనం

#Redsanders

కడప జిల్లా నందలూరు మండలం మూత పడిన ఆల్విన్ కాలనీ వద్ద ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం పక్కన 5 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని,5 మందిని ఎస్సై లక్ష్మీ ప్రసాద్ రెడ్డి సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా ఆదివారం నందలూరు పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో వారిని హాజరు పరిచారు.

ఈ సమావేశంలో డిఎస్పీ నారాయణ స్వామిరెడ్డి, సి.ఐ.హనుమంతు నాయక్,ఎస్సై లక్ష్మీ ప్రసాద్ రెడ్డి తదితరులు వివరాలు వెల్లడించారు.

Related posts

అగ్నిప్రమాదంలో టాటా ఏసి దగ్ధం

Satyam NEWS

దివంగత ఎమ్మెల్యే నోములకు సంతాపం తెలిపిన మాజీ మంత్రి జూపల్లి

Satyam NEWS

పోరాడి సాధించిన పీడీఎస్ రైస్ బండి ..!

Satyam NEWS

Leave a Comment