‘ప్రజాప్రతినిధుల’ కేసులపై సుప్రీం కీలక ఆదేశాలు
ప్రజాప్రతినిధుల కేసుల సత్వర విచారణపై సుప్రీంకోర్టు లిఖితపూర్వక ఆదేశాలిచ్చింది. స్టే విధించిన చోట్ల ఆరు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. సాక్షులకు భద్రత కల్పించే అంశంలో ట్రయల్ కోర్టులే నిర్ణయాలు తీసుకోవాలని...