జిల్లాలో అక్రమ ఇసుక రవాణాను పూర్తిగా అరికట్టి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయ భవన సముదాయ మిని సమావేశ...
స్థానికుల అవసరాలకు ఇసుక ఇవ్వకుండా దోపిడీ చేస్తున్నారని దీనిపై ప్రజా ఉద్యమం తప్పదనీ మాజీ ఎమ్మెల్యే, బిజెపి నాయకుడు కటకం మృత్యుంజయం హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల...