రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేసి, క్రీడా సౌకర్యాలను మెరుగుపర్చిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక సర్దార్ పటేల్ స్టేడియం నందు...
వరుసగా ఆరోసారి మహిళా క్రికెట్ లీగ్ పోటీలకు ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియం వేదికైంది. ఈ మెగాటోర్నీకి మొత్తం 12 రాష్ట్రాలనుండి మహిళా క్రికెటర్లు పాల్గొననున్నారు. పూర్తిగా ఫ్లడ్లైట్ల వెలుగుల్లో క్రికెట్ పోటీలను ఉమ్మడి...