40.2 C
Hyderabad
May 1, 2024 17: 40 PM
Slider వరంగల్

మంత్రులకు శుభాకాంక్షలు తెల్పిన ములుగు జడ్పీ చైర్మన్

#errabelli

ముఖ్యమంత్రి కేసిఆర్ చేతుల మీదుగా ప్రారంభమైన నూతన సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన నూతన సచివాలయంలో ఆయా మంత్రులకు ఏర్పాటు చేసిన వారి వారి చాంబర్ లో తెలంగాణ రాష్ట్ర స్ర్తీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన అభివృద్ది మంత్రి   సత్యవతి రాథోడ్ , పంచాయితి రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ లకు పుష్ప గుచ్ఛం అందగజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట వరంగల్ అర్బన్ జడ్పీ చైర్మన్ సుధీర్ బాబు, జనగామ జడ్పీ చైర్మన్ పాగాలా సంపత్ లు ఉన్నారు.

Related posts

ఎం.పి.పి అరెస్ట్: పోలీస్ స్టేషన్ కు తరలింపు

Satyam NEWS

చివరి నిజాం పార్ధివదేహానికి సీఎం కేసీఆర్ నివాళి

Satyam NEWS

హుజూర్ నగర్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి

Satyam NEWS

Leave a Comment