శౌర్య దివస్: సర్దార్ పటేల్ కల నెరవేరుస్తాం
కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శ్రీనగర్ చేరుకున్నారు. నేటి నుంచి జమ్మూకశ్మీర్, లడఖ్లలో రెండు రోజుల పాటు ఆయన పర్యటించనున్నారు. శ్రీనగర్లోని బుద్గామ్లో భారత సైన్యం నిర్వహించిన శౌర్య దివస్ కార్యక్రమానికి రక్షణ...