విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా లక్ష మంది తో కార్మిక మహాగర్జన
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని దిక్కులు పెక్కిటిల్లేలా నినాదాలతో 32 మంది బలిదానాలతో సాధించుకుంటే ఇవాళ కార్పొరేట్లకి అప్పనంగా ధారాదత్తం చేయాలనుకోవడం చాలా సిగ్గు చేటని సీపీఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ,...