ఎండ తీవ్రత వల్ల మరణించిన కుటుంబానికి ఆపన్న హస్తం
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని 14వ,వార్డులో వడదెబ్బతో అకాల మరణం చెందిన పెండ్ర చిన్న కుటుంబానికి శనివారం రైస్ బ్యాగ్ ను కౌన్సిలర్ ఇందిరాల త్రివేణి వెంకటేష్ అందజేశారు. హుజూర్ నగర్...