33.7 C
Hyderabad
April 29, 2024 00: 46 AM
Slider నల్గొండ

మునుగోడు లో మధు ప్రచారం

#tatamadhu

మునుగోడు ఉపఎన్నికలలో భాగంగా కొంపల్లి ఎంపీటీసీ పరిధిలో గడప గడపకు తెరాస ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లా టి‌ఆర్‌ఎస్ అఃద్యక్షుడు, ఎం‌ఎల్‌సి  తాతా మధు ప్రచారం చేస్తున్నారు.  ప్రతి ఓటరును కలసి ప్రబ్బుత్వo  చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఓటు అభ్యర్ధిస్తున్నారు. ఆ ప్రాంతనికి ఎన్నికల ఇంచార్జి గా వున్న తాతా మధు గ్రూప్ సమావేశాలు నిర్వహిస్తు ప్రతీ వోటర్ ను కాలుస్తున్నారు. టి‌ఆర్‌ఎస్ అభ్యర్ధి ప్రభాకర్రెడ్డి గెలుపుకు సహకరించాలని కోరుతున్నారు. ఆయన వెంట ఖమ్మం జిల్లా కు చెందిన పలువురు నేతలు వున్నారు.

Related posts

నిత్యావసరాల ధరల పెంపును నిరసిస్తూ కదం తొక్కిన కాంగ్రెస్ శ్రేణులు

Satyam NEWS

కిటకిటలాడుతున్న పశ్చిమగోదావరి శైవ క్షేత్రాలు

Satyam NEWS

108 లో ప్రసవం.. తల్లి బిడ్డలు క్షేమం

Satyam NEWS

Leave a Comment