వైస్సార్ సీపీలో నియంత పాలన చూసి విసిగి పోయామని సంక్షేమ పథకానికి లంచాలు ఇవ్వలేక తామంతా ఇబ్బందులు పడుతున్నామని గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన 30 కుటుంబాల వారు వాపోయారు. వారంతా నరసరావుపేట టీడీపీ...
అధికార పార్టీ ద్వారా ప్రభావితం చేసిన వారికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నారని అర్హత గల పేదలకు ఇవ్వడం లేదని గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబు అన్నారు....