చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ నిరసన ర్యాలీ
పెండింగ్ ఉపాధిహామీ బిల్లులు చెల్లించాలంటూ చంద్రబాబు అధ్యక్షతన టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలియజేశారు. పెండింగ్ లో ఉన్నరూ.2500కోట్లు తక్షణమే చెల్లించాలంటూ సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన ర్యాలీ...