తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మెదక్ జిల్లా ఎస్.పి పి.రోహిణి ప్రియదర్శిని తెలంగాణ అమరులకు నివాళులు అర్పించారు. చిన్న శంకరంపెటలో ఉన్న అమరుల స్థూపం వద్ద మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్...
అమరుల త్యాగాలు, ఆశయాల సాధన దిశగా ముందుకు సాగాలని ఏసీపీ మట్టయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు., 22.06.2023 రోజున సైబరాబాద్ సీపీ ఆఫీసులోని లాన్ లో తెలంగాణ...