తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తులకు ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు శుభవార్త చెప్పింది. ప్రత్యేకంగా టోల్ ఫ్రీ 1800-571-9984 సదుపాయాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా శబరిమలలో నిత్య పూజలు, సేవలు, వసతి, దర్శనం, అన్నదానం...
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు.తెలంగాణకు చెందిన యువతి నూకల ఉమా హారతి మూడో ర్యాంకుతో మెరిశారు. ఆమె నారాయణపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు కుమార్తె కావడం విశేషం....
తెలుగు రాష్ట్రాల్లో అనధికార చిట్ ఫండ్ కంపెనీ లతో చాలా మంది ప్రజలుఆర్థికంగా నష్టపోతున్నారు. అంతే కాకుండా ప్రభుత్వఆదాయ నికి కూడా గండి పడుతుంది. చిట్ బాధితులు కొంతమంది ప్రాణాలు కోల్పోయి కుటుంబాలు ఆర్థికంగా,...