తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తులకు ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు శుభవార్త చెప్పింది. ప్రత్యేకంగా టోల్ ఫ్రీ 1800-571-9984 సదుపాయాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా శబరిమలలో నిత్య పూజలు, సేవలు, వసతి, దర్శనం, అన్నదానం...
ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ హెచ్.బి కాలని కైలాసగిరి అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు బైరీ నవీన్ ను అరెస్ట్ చేయవలసింది గా డిమాండ్ చేస్తూ హెచ్.బి కాలని నుండి ఈసిఐఎల్ వరకు...
గుడిమేట్ ఆలయ పీఠాధిపతి మహాదేవ్ స్వామీజీ ఫైర్ అయ్యప్ప పుట్టుకపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ పై కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుడిమేట్ మహాదేవుని ఆలయ పీఠాధిపతి మహాదేవ్ స్వామీజీ ఫైర్...
వివిధ రాష్ట్రాల నుండి వచ్చే అయ్యప్ప భక్తులకు కేరళ రాష్ట్రంలోని దేవస్థానాల బోర్డులు, సంస్థల ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో తాగునీరు,అన్నదానం,విరి వంటి సౌకర్యాలను, మరుగుదొడ్లను ఏర్పాటు చేసినట్టు కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
కేరళలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏపీకి చెందిన అయ్యప్ప స్వామి భక్తులతో శబరిమలకు వెళ్లి తిరిగి వస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. పత్తనంథిట్ట జిల్లా లాహల్యాంప్ బోటు వద్ద బస్సు బోల్తా పడింది. ఈ...
సికింద్రాబాద్ నుంచి కేరళకు వెళ్లి వచ్చే శబరిమల భక్తుల కోసం రానుపోను కలిపి 26 ప్రత్యేక రైలు సర్వీసులు నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్ నుంచి కొల్లం, కొట్టాయంకు ఈ రైళ్లు...