కరోనా ఎఫెక్ట్: పదో తరగతి పరీక్షలపై టెన్షన్ టెన్షన్
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడంపై తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. పరీక్షలకు విద్యార్ధులు రడీ అవుతుండగా వారి తల్లి దండ్రులు మాత్రం తమ పిల్లలు, తాము కరోనా బారిన...