పసుపుకు మద్దతు ధర డిమాండ్ చేస్తూ ఈ నెల 5న జగిత్యాల జిల్లా రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కాకపొతే ఇంకెప్పటికీ రాదు అనే నినాదంతో పసుపు...
పసుపు పంటకు పదిహేను వేల రూపాయల మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా రైతు ఐక్య వేదిక జగిత్యాల జిల్లా కలెక్టర్ కు నేడు వినతి పత్రం అందచేసింది. 176 మంది...
దేశవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా పసుపు పంటకు సోకిన డెంపా తెలుగు కారణంగా 20 నుంచి 25 శాతం వరకూ దిగుబడి తగ్గే అవకాశాలు ఉన్నట్లు రైతులు ఆందోళన చెందుతున్నారు. పసుపు రైతులను...