ఉప్పల్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ప్రతినిధులకు సన్మానం
ఉప్పల్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ప్రతినిధులను సోమవారం ఉప్పల్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు రాణి రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దొంతుల వెంకట్...