వాహనాల అడ్డగింత.. 9 మందిపై కేసు నమోదు
అర్ధరాత్రి సమయంలో వాహనాలను అడ్డుకుని బెదిరిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నతొమ్మిది మంది విలేకరులపై కృష్ణాజిల్లా నందిగామ ప్రాంతంలోని వీరులపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. జగ్గయ్యపేట 6 టీవీ ఛానల్ కు చెందిన విలేఖరి...